Woman Suspicious Death in OYO Room: మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం వెలుగు చూసింది. ఓయో రూమ్లో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. కుర్చీలో కూర్చున్న యువతి.. కుర్చున్నట్లుగానే ప్రాణాలు విడిచింది. ఈ ఘటన హైదరాబాద్లో సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పాండిచ్చేరి ప్రాంతానికి చెందిన ప్రియ(25), చెన్నైకి చెందిన శ్రీహరి(26) ప్రేమించుకున్నారట. వీరిద్దరూ హైదరాబాద్ మాదాపూర్ పరిధిలోని చంద్రనాయాక్ తాండలోని ఓయో హోటల్కు వచ్చారు. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి ఇద్దరూ మద్యం సేవించారు. రాత్రి బాగానే ఉండగా.. ఫుడ్ పాయిజన్ అవ్వడంతో ఈ రోజు ఉదయం హాస్పిటల్కు వెళ్లాడు ప్రియుడు శ్రీహరి. చెకప్ అనంతరం హాస్పిటల్ నుంచి తిరిగి ఓయో రూమ్కు వచ్చాడు.
పూర్తిగా చదవండి..Hyderabad: ప్రియుడితో వచ్చింది.. ఓయో రూమ్లో చనిపోయింది.. అసలేం జరిగింది?
మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం వెలుగు చూసింది. ఓయో రూమ్లో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. కుర్చీలో కూర్చున్న యువతి.. కుర్చున్నట్లుగానే ప్రాణాలు విడిచింది. ఈ ఘటన హైదరాబాద్లో సంచలనంగా మారింది.

Translate this News:











