రాను రాను మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. సుఖాల మోజులో పడి కట్టుకున్న వారిని పట్టించుకోవడం లేదు. దాంతో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. అక్కడ మార్కేండయ కాలనీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రవీణ్ ను భార్యే డబ్బులిచ్చి మరీ చంపించింది. ముందు దిండుతో ఊపిరాడకుండా చేసి తర్వాత పాముతో కాటు వేయించి మరీ చంపింది. ఆ తర్వాత గుండె పోటని నమ్మించడానికి ప్రయత్నించింది. కానీ మృతుడి తల్లికి అనుమానం వచ్చి ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది.
పూర్తిగా చదవండి..CRIME:భర్తను పాముతో కాటువేయించి చంపిన భార్య
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం కారణంగా తన భర్తను తానే చంపించి తర్వాత గుండెపోటని చిత్రీకరించడానికి ప్రయత్నించిందో మహిళ. డబ్బులిచ్చి, పాముతె కాటు వేయించి మరీ భర్తను చంపించింది.

Translate this News:











