Thirupathi: ప్రస్తుతం సమాజంలో ఏం తిన్నాలన్నా భయమేస్తుంది. ఫాస్ట్పుడ్స్ ఎక్కువ కావడం.. ప్రజలు కూడా త్వరగా రెడీ అయ్యే ఆహారం వైపే మొగ్గు చూపడంతో కల్తీరాయుళ్లు రెచ్చిపోతున్నారు. వంటనూనె దగ్గరి నుంచి ఉప్పు వరకు ప్రతిదీ కల్తీ అయిపోతుంది. కొంతమంది వ్యాపారులు కూడా లాభాల కోసం కల్తీ పదార్థాలు వాడుతున్నారు. దీంతో ప్రజలకు తెలియకుండానే కల్తీ ఆహారం తీసుకుని అనారోగ్యం పాలవుతున్నారు. కొన్ని చోట్ల ఫుడ్ పాయిజన్తో ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే తిరుపతిలో జరిగింది.
పూర్తిగా చదవండి..Thirupathi: ప్రాణం తీసిన ఎగ్ ఫ్రైడ్ రైస్.. అసలేం జరిగిందంటే..?
ప్రస్తుతం సమాజంలో ఏం తిన్నాలన్నా భయమేస్తుంది. ఫాస్ట్పుడ్స్ ఎక్కువ కావడం.. ప్రజలు కూడా త్వరగా రెడీ అయ్యే ఆహారం వైపే మొగ్గు చూపడంతో కల్తీరాయుళ్లు రెచ్చిపోతున్నారు. వంటనూనె దగ్గరి నుంచి ఉప్పు వరకు ప్రతిదీ కల్తీ అయిపోతుంది. కొంతమంది వ్యాపారులు కూడా లాభాల కోసం కల్తీ పదార్థాలు వాడుతున్నారు.

Translate this News:











