చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్ల పై విచారణను ఏసీబీ కోర్టు రేపటికి వాయిదా వేసింది. కస్టడీ పిటిషన్ పై ముందు విచారణ చేయాలని సిఐడీ తరపు న్యాయవాదులు వాదించారు. బెయిల్ పై ముందు విచారణ చేయాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు పట్టుపట్టారు. ఇరువైపులా తీవ్ర వాదోపవాదాలు చోటు చేసుకోవడంతో న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చ ఎంతకూ తెగకపోవడంతో ముందు ఏది వినాలో రేపు నిర్ణయిస్తామని న్యాయమూర్తి తెలిపారు. ఈ మేరకు విచారణను న్యాయమూర్తి రేపటికి వాయిదా వేశారు. ఇదిలా ఉంటే.. బెయిల్ పిటిషన్ పై తమ వాదనలు వినాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోరారు. అయితే.. పోలీస్ కస్టడీ ఇప్పటికీ పూర్తి అయ్యింది కాబట్టి బెయిల్ పిటిషన్ విచారించాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోరారు. ఈ క్రమంలో చంద్రబాబు తరఫు న్యాయవాదులపై ఎసీబీ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇది కూడా చదవండి: Janasena: జనసేనకు భారీ షాక్.. వైసీపీలోకి కీలక నేత.. ఎవరో తెలుసా?
Chandrababu Case Updates: చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లు రేపటికి వాయిదా.. కోర్టు సీరియస్
చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటీషన్ ల పై విచారణను ఏసీబీ కోర్టు రేపటికి వాయిదా వేసింది. కస్టడీ పిటీషన్ ముందు విచారణ చేయాలని సిఐడీ తరపు న్యాయవాదులు వాదించారు. బెయిల్ పై ముందు విచారణ చేయాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు పట్టుపట్టారు. ఇరువైపులా తీవ్ర వాదోపవాదాలు చోటు చేసుకోవడంతో న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Translate this News:











