PM Modi Telangana Tour Schedule: తనపై నిరంతరం విమర్శలు చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR), మంత్రి కేటీఆర్లకు(KTR) కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వారిచ్చే సర్టిఫికెట్లు తనకు అవసరం లేదని తేల్చి చెప్పారు. శుక్రవారం నాడు హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చారా? అని ప్రశ్నించారు. అభివృద్ధి పనుల ప్రారంభానికి మోడీ రాష్ట్రానికి వచ్చిన ప్రతిసారీ కేసీఆర్ పాల్గొనరని విమర్శించారు. ఇదే సమయంలో ఎంఐఎం తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎంఐంఎ తాటాకు చప్పుళ్లకు భయపడేవారు ఇక్కడ ఎవరూ లేరని అన్నారు. ఏదైనా ఉంటే బీఆర్ఎస్ వాళ్లను భయపెట్టుకోండంటూ సెటైర్లు వేశారు.
పూర్తిగా చదవండి..Kishan Reddy: వారి సర్టిఫికెట్ నాకవసరం లేదు.. కేసీఆర్, కేటీర్పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైర్..
తనపై నిరంతరం విమర్శలు చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్లకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వారిచ్చే సర్టిఫికెట్లు తనకు అవసరం లేదని తేల్చి చెప్పారు.

Translate this News:











