ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా జిల్లాలో బండాయి రైల్వే స్టేషన్ సమీపంలో ఓ రైలులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పంజాబ్లోని ఫిర్జోపూర్ నుంచి మధ్యప్రదేశ్ వైపు వెళ్తున్న పటల్కోట్ అనే ఎక్స్ప్రెస్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో రెండు బోగీలు పూర్తిగా కాలిపోయాయి. అయితే ఈ ప్రమాదంలో 13 మందికి గాయాలయ్యాయి. ప్రస్తుతం వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మధ్యాహ్నం 3.45 PM గంటలకు ముందుగా రెండు బోగీలకు మంటలు అంటుకోవడంతో.. అవి మరింత వ్యాపించకుండా రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు.
పూర్తిగా చదవండి..Train Accident: రైలులో అగ్నిప్రమాదం.. పూర్తిగా కాలిపోయిన బోగీలు
ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా జిల్లాలో పటల్కోట్ అనే ఎక్స్ప్రెస్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పంజాబ్లోని ఫిర్జోపూర్ నుంచి మధ్యప్రదేశ్ వైపు వెళ్తున్న ఈ రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో రెండు బోగీలు పూర్తిగా కాలిపోయాయి. సమాచారం మేరకు సహాయక బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశాయి. అయితే ఈ ఘటనలో 13 మందికి గాయాలు అయ్యాయి. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నారు.

Translate this News:











