Tummala: ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. మచ్చటగా మూడో సారి అధికారంలోకి రావాలని బీఆర్ఎస్, తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఈసారి ఎలాగైనా పవర్ చేపట్టాలని కాంగ్రెస్ తహతహలాడుతున్నాయి. కర్ణాటక ఎన్నికల ఫలితాలో ఫుల్ జోష్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో దూకుడుగా ముందుకు వెళ్తుంది. ఈ క్రమంలో ఇప్పటికే ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలను పార్టీలోకి చేర్చుకుంది. ఇప్పుడు మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావును పార్టీలో చేర్చుకోవడం ఖాయమైపోయింది.
పూర్తిగా చదవండి..Tummala: కాంగ్రెస్లో తుమ్మల చేరిక ఖాయం.. సోనియా సమక్షంలో కండువా
ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. మచ్చటగా మూడో సారి అధికారంలోకి రావాలని బీఆర్ఎస్, తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఈసారి ఎలాగైనా పవర్ చేపట్టాలని కాంగ్రెస్ తహతహలాడుతున్నాయి.

Translate this News:











