తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లిన చిన్నారిపై శుక్రవారం రాత్రి చిరుత పులి దాడి చేసిన ఘటనపై టీటీడీ స్పందించింది. మృతురాలు లక్షత (6) కుటుంబానికి 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించగా.. దీంతోపాటు అటవీ శాఖ నుంచి మరో 5 లక్షల రూపాయలను అందిచనున్నట్లు తెలిపింది. శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులు ఒక్కొక్కరిగా రావద్దని, గుంపులుగా రావాలని టీటీడీ సూచించింది. మరోవైపు ప్రమాదక జోన్లలో భద్రతను కట్టుదిట్టం చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. కాగా దాడి జరిగిన పరిసర ప్రాంతాల్లో అధికారులు పులిని బంధించే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. 7వ మైల్ నుంచి నరసింహ స్వామి ఆలయం వరకూ హై అలెర్ట్ జోన్గా ప్రకటించారు. చెట్లకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీలైనంత త్వరగా చిరుతను బంధిస్తామని అటవీ శాఖ సిబ్బంది స్పష్టం చేశారు.
పూర్తిగా చదవండి..చిన్నారి మృతిపై స్పందించిన టీటీడీ.. చిరుతను బంధించేందుకు ఏర్పాట్లు
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లిన చిన్నారిపై శుక్రవారం రాత్రి చిరుత పులి దాడి చేసిన ఘటనపై టీటీడీ స్పందించింది. మృతురాలు లక్షత (6) కుటుంబానికి 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించగా.. దీంతోపాటు అటవీ శాఖ నుంచి మరో 5 లక్షల రూపాయలను అందిచనున్నట్లు తెలిపింది. శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులు ఒక్కొక్కరిగా రావద్దని, గుంపులుగా రావాలని టీటీడీ సూచించింది. మ

Translate this News:











