TPCC Revanth Reddy:తెలంగాణ(Telangana) రాష్ట్రంలో డెంగీ కేసులు పెరుగుతున్నాయి. ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పేద, మధ్యతరగతికి వైద్య ఖర్చు మోయలేని భారంగా ఉంది. డెంగీ బారిన పడిన వారికి మెరుగైన, ఉచిత వైద్య సేవలు అందించడంతో పాటు…వ్యాధి నివారణకు యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని సీఎం కేసీఆర్ ను డిమాండ్ చేస్తూ.. ట్వీట్ చేశారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(TPCC Revanth Reddy).
పూర్తిగా చదవండి..TPCC Revanth Reddy: కేసీఆర్ను డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి..!
తెలంగాణ(Telangana) రాష్ట్రంలో డెంగీ కేసులు పెరుగుతున్నాయి. ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పేద, మధ్యతరగతికి వైద్య ఖర్చు మోయలేని భారంగా ఉంది. డెంగీ బారిన పడిన వారికి మెరుగైన, ఉచిత వైద్య సేవలు అందించడంతో పాటు…వ్యాధి నివారణకు యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని సీఎం కేసీఆర్ (CM KCR)ను డిమాండ్ చేస్తూ.. ట్వీట్ చేశారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(TPCC Revanth Reddy).

Translate this News:











