Jammu Encounter: జమ్మూ కశ్మీర్లో ఇద్దరు ఆర్మీ, ఓ పోలీసు అధికారిని పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతూనే ఉంది. అనంతనాగ్ జిల్లాలో మంగళవారం మొదలైన జాయింట్ ఆపరేషన్ ఇప్పటికీ ముగియలేదు. ఇరు వర్గాల మధ్య భీకర పోరు కొనసాగుతోంది. ఈ ఆపరేషన్ లో ఆర్మీ, జమ్మూకశ్మీర్ పోలీస్, సీఆర్పీఎఫ్ బలగాలు పాల్గొంటున్నాయి. ఈ ఎన్ కౌంటర్ లో ఇప్పటివరకు ముగ్గురు అధికారులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. ఒకరు కనిపించకుండా పోయారు. గాయాలతో ఒక జవాను మరణించాడు. ఎన్ కౌంటర్ జరుగుతున్న ప్రదేశం నుంచి పెద్ద ఎత్తున కాల్పులు, బాంబులు పేలిన శబ్దాలు వినిపిస్తున్నాయి.
పూర్తిగా చదవండి..Jammu Encounter: జమ్మూలో కొనసాగుతున్న ఉగ్రవాదుల వేట
జమ్మూ కశ్మీర్లో ఇద్దరు ఆర్మీ, ఓ పోలీసు అధికారిని పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతూనే ఉంది. అనంతనాగ్ జిల్లాలో మంగళవారం మొదలైన జాయింట్ ఆపరేషన్ ఇప్పటికీ ముగియలేదు. ఇరు వర్గాల మధ్య భీకర పోరు కొనసాగుతోంది. ఈ ఆపరేషన్ లో ఆర్మీ, జమ్మూకశ్మీర్ పోలీస్, సీఆర్పీఎఫ్ బలగాలు పాల్గొంటున్నాయి.

Translate this News:











