Terrorist in up:దేశ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలను ఈసారి కూడా ఉగ్రవాదులు టార్గెట్ చేశారు. వేడుకల నేపథ్యంలో దేశంలో అలజడిని రేపాలని స్కెచ్ వేశారు. ఇన్నాళ్ళు సైలంట్ గా ఉన్న స్లీపింగ్ సెల్స్ ఆగష్టు 15 వేడుకల్లో దేశ వ్యాప్తంగా ఎక్కడో ఓ చోట తమ ఉనికి చాటాలని తపించిపోతున్నాయి. అయితే గత మూడు నెలల నుంచే అలర్ట్ అయిన దేశ నిఘా వ్యవస్థ.. అడుగడుగునా నిఘాను పెంచి ఉగ్రస్థావరాలను కనిపెడుతోంది.
పూర్తిగా చదవండి..Terrorist in up:యూపీలో ఉగ్రదాడి భగ్నం..స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలే టార్గెట్ !
దేశ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలను ఈసారి కూడా ఉగ్రవాదులు టార్గెట్ చేశారు. వేడుకల నేపథ్యంలో దేశంలో అలజడిని రేపాలని స్కెచ్ వేశారు. ఇన్నాళ్ళు సైలంట్ గా ఉన్న స్లీపింగ్ సెల్స్ ఆగష్టు 15 వేడుకల్లో దేశ వ్యాప్తంగా ఎక్కడో ఓ చోట తమ ఉనికి చాటాలని తపించిపోతున్నాయి...

Translate this News:











