ఈసారి గణేష్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ పండుగలు ఒకే రోజు వచ్చాయి. ఈనెల (సెప్టెంబర్) 19న వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం అవుతున్నాయి. 28న నిమజ్జనం ఉంది. తే అదే రోజు మిలాద్ ఉన్ నబీ పండుగ రావటంతో ముస్లింలు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించనున్నారు. నిమజ్జనం అదే రోజు కావటంతో హిందువులు వినాయక శోభాయాత్రలు నిర్వహిస్తారు. రెండు పండుగలు ఒకే రోజు రావటంతో శాంతి భద్రతల సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. రెండు ఉత్సవాలల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేసేందుకు చర్యలు చేపట్టారు పోలీసులు.
పూర్తిగా చదవండి..Nizamabad: గణేష్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ పండుగలపై పోలీసుల ప్రత్యేక దృష్టి
బోధన్ పట్టణంలోని ఆదివారం గణేష్ ఉత్సవ నిర్వాహకులతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి DCP S.జై రామ్, విశిష్ఠ అతిథిగా ఇంచార్జ్ ఏసీపీ రవీందర్రెడ్డి పాల్గొన్నారు. గణేష్ ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఏసీపీ రవీందర్రెడ్డి మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలు, మిలాద్ ఉన్ నబీ శాంతి యుతంగా జరుపుకోని.. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు.

Translate this News:











