ప్రజాగాయకుడు గద్దర్ ఇకలేరు. ఆయన గానం మూగబోయింది. తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో ఎంతోమందికి స్ఫూర్తి రగిల్చిన ఆ గాత్రం ఆగిపోయింది.
పూర్తిగా చదవండి..మూగబోయిన ఉద్యమ గానం..
ప్రజాగాయకుడు గద్దర్ ఇకలేరు. ఆయన గానం మూగబోయింది. తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో ఎంతోమందికి స్ఫూర్తి రగిల్చిన ఆ గాత్రం ఆగిపోయింది. గద్దర్ రాసిన పాటల్లో అమ్మ తెలంగాణమా అనే పాటకు ప్రజాదరణ లభించింది. బండెనక బండి కట్టి అనే పాటను పాడి..ఆడారు గద్దర్

Translate this News:











