Telangana elections 2023: యావత్ తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రకటన వచ్చేసింది. ఒకేసారి 119 స్థానాలకు 114 మంది అభ్యర్థులను ప్రకటించి విపక్షాలతో పాటు ఏడుగురు సిట్టింగ్లకు షాకిచ్చారు గులాబీ బాస్ కేసీఆర్. ఈ లిస్టులో వేములవాడ, ఖానాపూర్, వైరా, అసిఫాబాద్, బోథ్, ఉప్పల్, స్టేషన్ ఘన్పూర్ స్థానాల్లో అభ్యర్థులను మార్చారు. ఐతే ఈ స్థానాల్లో సిట్టింగ్లకు సీటు ఎందుకు నిరాకరించారనేది హాట్ టాపిక్గా మారింది.
పూర్తిగా చదవండి..BRS: ఆ ఏడుగురు ఎమ్మెల్యేలకు షాక్.. ఎందుకంటే..?
బీఆర్ఎస్ టిక్కట్లు చేజార్చుకున్న ఆ ఏడుగురు ఎమ్మెల్యేలపై తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. సిట్టింగుల్లో ఏడుగురికి అవకాశం దక్కలేదు. వేములవాడ, బోధ్, ఉప్పల్, ఖానాపూర్, ఆసిఫాబాద్, కామారెడ్డి, వైరా, స్టేసన్ఘన్పూర్ సిట్టింగులకు టికెట్ ఇవ్వట్లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. వ్యవహార శైలి, వివాదాలే దీనికి ప్రధాన కారణాంగా తెలుస్తోంది.

Translate this News:


















