Bandi Sanjay Kumar: అశోక్నగర్లో యువతి ప్రవళిక ఆత్మహత్య అంశంపై బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ స్పందించారు. తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాదు.. కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సరికొత్త నినాదాన్ని క్రియేట్ చేశారు. మరి ఆ నినాదం ఏంటో తెలియాలంటే.. ఈ వార్త పూర్తిగా చదవాల్సిందే. శనివారం నాడు బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు దసస్సు అనంతరం మీడియాతో మాట్లాడారు బండి సంజయ్. ఈ సందర్భంగా అశోక్ నగర్లో యువతి ఆత్మహత్యపై స్పందించారు. రాష్ట్రంలో విద్యార్థులు, రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా.. ముఖ్యమంత్రి స్పందించరని ఫైర్ అయ్యారు. ప్రవళిక ఆత్మహత్య చేసుకోవడం దారుణం అన్నారు. ప్రవళిక తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి.. ‘పరీక్షలు వాయిదా పడుతున్నాయి. మీరు నాకోసం ఎంతో కష్టపడ్డారు.’ అని వాళ్ళ అమ్మ నాన్నతో ఫోన్లో బాధపడిందని చెప్పారు బండి సంజయ్.
పూర్తిగా చదవండి..Telangana Elections: కోచింగ్ బంద్ చేసి ఊర్లకు వెళ్లండి.. బీజేపీకి ఓటు వేయించండి.. యువతకు బండి సంజయ్ పిలుపు.
అశోక్నగర్లో యువతి ప్రవళిక ఆత్మహత్య అంశంపై బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ స్పందించారు. తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాదు.. కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సరికొత్త నినాదాన్ని క్రియేట్ చేశారు. మరి ఆ నినాదం ఏంటో తెలియాలంటే.. ఈ వార్త పూర్తిగా చదవాల్సిందే.

Translate this News:











