Roja vs anitha: మంత్రి రోజా(Minister roja)పై టీడీపీ నేత అనిత(anitha) ఫైర్ అయ్యారు. వైసీపీ నేతలకు కళ్ళు ఉన్నాయా అని ప్రశ్నించారు. కళ్ళ ముందు జరుగుతున్నది చూడలేకపోతున్నారని విమర్శించారు అనిత. దేశ, విదేశాల్లో ఉన్న తెలుగువారు బయటకు వచ్చి మేమంతా బాబుకు అండగా ఉన్నాం అని చెబుతున్నారన్నారు అనిత. నిరసన చేస్తున్న స్థలానికి మీ ఎమ్మెల్యే ఎవరైనా పోలీసులు లేకుండా వెళ్లే దమ్ముందా అని ప్రశ్నించారు. బ్రాహ్మణి కోసం వైసీపీ నేతలు మాట్లాడుతుంటే నాకు నవ్వొస్తుందని చురకలంటించారు. రాజకీయాలు మాట్లాడని బ్రాహ్మణి గారిని చూసి వణికిపోతున్నారని ఎద్దెవా చేశారు. ఆమె క్యాండిల్ పట్టుకొని నిరసన తెలియజేసినా చూడలేకపోతున్నారని కౌంటర్ వేశారు. ఆమె ఏనాడు రాజకీయాలు మాట్లాడలేదన్నారు అనిత.
పూర్తిగా చదవండి..Roja vs Anitha: ‘కళ్ళు ఉన్నాయా..? నాకు నవ్వొస్తుంది..’ అనిత ఫైర్!
మంత్రి రోజా వర్సెస్ తెలుగుదేశం నేత అనిత వార్ ఆఫ్ వార్డ్స్ కంటీన్యూ అవుతున్నాయి. చంద్రబాబు నాయుడు అరెస్టును ఆంధ్రప్రదేశ్ ప్రజలు పట్టించుకోవడం లేదని రోజా వ్యాఖ్యలను అనిత తిప్పికొట్టారు. రాజకీయాలు మాట్లాడని బ్రాహ్మణి గారిని చూసి వణికిపోతున్నారని ఎద్దెవా చేశారు. ఆమె క్యాండిల్ పట్టుకొని నిరసన తెలియజేసినా చూడలేకపోతున్నారని కౌంటర్ వేశారు.

Translate this News:











