Tamilanadu Train Fire : తమిళనాడులోని మధురై రైల్వే స్టేషన్ (Madurai Railway Station) సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. రైల్వే స్టేషన్ సమీపంలో ఆగి ఉన్న రైలు బోగీల్లో మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదంలో 8మంది మరణించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఈ ప్రమాదంలో 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ రైలు లక్నో నుంచి రామేశ్వరం వెళ్తోందని చెబుతున్నారు. ఈ క్రమంలో టూరిస్ట్ కోచ్లో మంటలు చెలరేగాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, మదురై యార్డ్ జంక్షన్లో రైలును నిలిపివేసినప్పుడు ఉదయం 5.15 గంటలకు అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
పూర్తిగా చదవండి..Tamilanadu Train Fire: ఘోర రైలు ప్రమాదం, 8మంది మృతి?
తమిళనాడులో ఘోరరైలు ప్రమాదం జరిగింది. మధురై రైల్వే స్టేషన్ లో కోచ్ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8మంది మరణించినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన రైలు లక్నో నుంచి రామేశ్వరం వెళ్తోంది.

Translate this News:











