Stock Market Today: దేశీయ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజు లాభాలతో కొనసాగుతున్నాయి. ఆర్బీఐ ద్రవ్య పరపతి (RBI monetary policy) విధాన సమీక్ష నిర్ణయాల నేపథ్యలో సూచీలు ఉత్సాహంగా కదులుతున్నాయి. ప్రారంభంలోనే 405 పాయింట్లతో లాభంతో 65,631 దగ్గర,నిఫ్టీ (Nifty) 59 పాయింట్ల లాభంతో 19,605 దగ్గర ముందుకు కొనసాగుతున్నాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.22 దగ్గర ప్రారంభమైంది. సెన్సెక్స్ 30 షేర్లలో టైటన్, జెఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, టాటా మోటార్స్, బజాజ్ ఫిన్ సర్వ్, ఎన్టీపీసీ, ఇన్ఫోసిస్, సన్ఫార్మా, బజాజ్ ఫెనాన్స్, ఇండస్ఇండ్, విప్పో, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో ఉన్నాయి. నెస్ట్లే, మెచ్యూఎల్, ఎల్అండ్టీ, బారతీ ఎయిర్ టెల్, టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్ షేర్లు నష్టల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు నిన్న అమెరికా మార్కెట్లు స్వల్ప నష్టలతో ముగిసాయి. ఇక ఐరోపా మార్కెట్లు మాత్రం లాభాల్లోనే స్థిరపడ్డాచి.
పూర్తిగా చదవండి..Stock Market Today: లాభాలతో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు…వడ్డీ రేట్లు పెంచని ఆర్బీఐ
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.15 గంటలకు సెన్సెక్స్ 405 పాయింట్లతో లాభంతో 65,631 దగ్గర,నిఫ్టీ 59 పాయింట్ల లాభంతో 19,605 దగ్గర ముందుకు కొనసాగుతున్నాయి. మరోవైపు ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచడంలేదని ప్రకటన చేసింది.

Translate this News:











