RTC Narasimha: ఆర్టీసీ కురవృద్ధుడిగా పేరు తెచ్చుకున్న 98 ఏళ్ల నరసింహా ఇక లేరు. ఓల్డ్ అల్వాల్ లోని తన నివాసంలో ఆరోగ్యం క్షీణించడంతో ఆయన ఈ రోజు తెల్లవారు జామున కన్నుమూశారు. నిజాం స్టేట్ రైల్ అండ్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ లో ఎంప్లాయ్ గా చేరిన ఆయన ఉమ్మడి రాష్ట్ర ఆర్టీసీకి సేవలందించి ఆర్టీసీ కురవృద్ధుడిగా పేరుగాంచారు.
పూర్తిగా చదవండి..RTC Narasimha: ఆర్టీసీ కురవృద్ధుడు నరసింహా ఇక లేరు!
ఆర్టీసీ కురవృద్ధుడిగా పేరు తెచ్చుకున్న 98 ఏళ్ల నరసింహా ఇక లేరు. ఓల్డ్ అల్వాల్ లోని తన నివాసంలో ఆరోగ్యం క్షీణించడంతో ఆయన ఈ రోజు తెల్లవారు జామున కన్నుమూశారు. నిజాం స్టేట్ రైల్ అండ్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ లో ఎంప్లాయ్ గా చేరిన ఆయన ఉమ్మడి రాష్ట్ర ఆర్టీసీకి సేవలందించి ఆర్టీసీ కురవృద్ధుడిగా పేరుగాంచారు...

Translate this News:











