India vs Bangladesh: ఆసియా కప్ లో భారత్ ఫైనల్ కు వెళ్ళిన మొదటి జట్టుగా నిలిచింది. సూపర్ -4లో ఇండియా ఇంకా బంగ్లాదేశ్ తో ఆడాల్సి ఉంది. అయితే ఇది కేవలం షెడ్యూల్ లో ఉంది కాబట్టి ఆడాలి అంతే కానీ ఇండియాకు దీని వలన పెద్దగా ఉపయోగం లేదు. గెలిచినా, ఓడిపోయినా కూడా నష్టం లేదు. అందుకే ఈ మ్యాచ్ లో సీనియర్లకు రెస్ట్ ఇవ్వాలనుకుంటున్నారు. ఈ నామ మాత్రపు మ్యాచ్ కోసం కెప్టెన్ రోమిత్ తో పాటు విరాట్ కోహ్లీ, పేసర్ బుమ్రాలకు విశ్రాంతి ఇవ్వానలి మేనేజ్ మెంట్ అనుకుంటోందని సమాచారం. ఇప్పుడు వీళ్ళకు రెస్ట్ ఇస్తే నెక్స్ట్ ఫైనల్ లో మళ్ళీ బాగా ఆడడానికి బలం పుంజుకుంటున్నారని భావిస్తున్నారు.
పూర్తిగా చదవండి..Asia Cup 2023: పెద్ద ఆటగాళ్ళకు రెస్ట్…ఇండియా-బంగ్లా మ్యాచ్ లో టీమ్ ఛేంజ్?
ఆసియా కప్ టోర్నీలో భారత్ అద్భుతంగా ఆడి ఫైనల్ బెర్త్ కన్ఫార్మ్ చేసేసుకుంది. ఇప్పుడు సూపర్-4 లో పాక్, శ్రీలంక లతో ఆడిన ఇండియా బంగ్లాదేశ్ తో పోరుకు రెడీ అవుతోంది. అయితే ఈమ్యాచ్లో రోహిత్, కోహ్లీతో పాటూ మరో ఆటగాడికి రెస్ట్ ఇవ్వనున్నారని తెలుస్తోంది.

Translate this News:











