రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దౌసా జిల్లాలో ట్రక్కు, జీపు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా, 11 మందికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను మహువా, మాండవర్ ఆస్పత్రులకు తరలించారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా వుంది.
పూర్తిగా చదవండి..రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం…. ఆరుగురి మృతి…!
రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దౌసా జిల్లాలో ట్రక్కు, జీపు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా, 11 మందికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను మహువా, మాండవర్ ఆస్పత్రులకు తరలించారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా వుంది.

Translate this News:











