మంచు మనోజ్ డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమా ఇటీవలే సెట్స్ పైకి వెళ్ళింది. స్టార్ ప్లస్ లో మహాభారత్ సీరియల్ తీసిన ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో కన్నప్ప పాన్ ఇండియా సినిమాగా రూపొందుతోంది. డైలాగ్ కింగ్ మోహన్బాబు, ఆయన తనయుడు విష్ణు కలిసి సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విష్ణు ప్రధాన పాత్రలో కన్నప్పగా నటిస్తున్నారు. ఇందులో ప్రభాస్ కూడా గెస్ట్ రోల్లో కనిపించనున్నారు. అది కూడా శివుడి పాత్రలో అని ప్రచారం సాగగా.. మంచు విష్ణు కూడా ఓ ట్వీట్తో ఈ విషయాన్ని కన్ఫామ్ చేశారు.
పూర్తిగా చదవండి..movies: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ లో ప్రభాస్, నయనతార
మంచు విష్ణు కలల ప్రాజెక్ట్ కన్నప్ప పట్టాలెక్కడానికి రెడీ అయింది. ఇందులో మహాశివుడి పాత్రలో ప్రభాస్ నటిస్తుండగా...అతని సరసన పార్వతిగా నయనతార కనిపించనుంది. దీంతో పదహారేళ్ళ తర్వాత ప్రభాస్-నయన్ మళ్ళీ కలిసినటిస్తున్నారు.

Translate this News:











