రానున్న లోకసభ ఎన్నికల కోసం ప్రతిపక్షాలు ఏకమయ్యేందుకు చేస్తున్న ప్రయత్నాలపై తీవ్రంగా మండిపడ్డారు ప్రధాని నరేంద్రమోడీ. ప్రతిపక్షాలు ఈసారి గతం కన్నా ఎక్కువ ఆందోళనతో ఉన్నట్లు కనిపిస్తుందన్నారు. 2014లో కానీ 2019లో కానీ బీజేపీ వ్యతిరేక శక్తులు ఇంత స్థాయిలో ఆందోళనలో ఉండటం కనిపించలేదన్నారు.
పూర్తిగా చదవండి..శత్రువులంతా కలిసికట్టుగా వస్తున్నారు…కోపం వద్దు.. దయ చూపండి..!!
రానున్న లోకసభ ఎన్నికల కోసం ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యేందుకు చేస్తున్న ప్రయత్నాలపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఫైర్ అయ్యారు. ప్రతిపక్షాలు ఈసారి ఆందోళనతో కనిపిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014లో కానీ, 2019లో కానీ బీజేపీ వ్యతిరేక శక్తులు ఈ స్థాయిలో ఆందోళన చెందినట్లు అగుపించలేదన్నారు. ఈసారి శత్రువులంతా కలిసికట్టుగా వస్తున్నారని వారి పట్ల కోపం వద్దు దయచూపండి అని అన్నారు. భోపాల్లో మంగళవారం జరిగిన సమావేశంలో బీజేపీ కార్యకర్త అడిగిన ప్రశ్నకు మోదీ పై విధంగా స్పందించారు.

Translate this News:












