Pawan Kalyan: జగన్ ప్రభుత్వం విద్యా రంగాన్ని నిర్వీర్యం చేసిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. అమ్మఒడిలో స్కాం జరిగిందన్నారు. ఈటీఎస్, ఐబీ ఒప్పందాల వెనుక భారీ స్కాం ఉందనే అనుమానాలున్నయన్నారు జనసేనాని. మూడో తరగతి పిల్లలకు టోఫెల్ శిక్షణ ఎందుకో అర్థం కావడం లేదని.. పిల్లల్లో సృజనాత్మకత పెంచేలా చర్యలు తీసుకోకుండా ఈ యాక్సెంట్ గొడవేంటీ..? అని అన్నారు. అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థలో జగన్ ప్రభుత్వం చేసిన స్కాంలపై విచారణ జరిపిస్తామన్నారు.
పూర్తిగా చదవండి..విద్యా వ్యవస్థ స్కాంలే టార్గెట్.. అధికారంలోకి వస్తే ఫస్ట్ చేసేది ఇదే..!!
జగన్ ప్రభుత్వం విద్యా రంగాన్ని నిర్వీర్యం చేసిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఈటీఎస్, ఐబీ ఒప్పందాల వెనుక భారీ స్కాం ఉందనే అనుమానాలున్నయన్నారు జనసేనాని . మూడో తరగతి పిల్లలకు టోఫెల్ శిక్షణ ఎందుకో అర్థం కావడం లేదని.. పిల్లల్లో సృజనాత్మకత పెంచేలా చర్యలు తీసుకోకుండా ఈ యాక్సెంట్ గొడవేంటీ..? అని అన్నారు. అధికారంలోకి వచ్చాక ఫస్ట్ విద్యా వ్యవస్థలో జగన్ ప్రభుత్వం చేసిన స్కాంలపై విచారణ జరిపిస్తామన్నారు.

Translate this News:











