హర్యానాలో బీజేపీ ప్రభుత్వం చేపట్టిన కూల్చివేత చర్యలపై ఏఐఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో నిజమైన క్రిమినల్స్ స్వేచ్ఛగా తిరుగుతున్నారని చెప్పారు. కానీ ప్రభుత్వం మాత్రం పేద ముస్లింల నివాసాలపై కూల్చి వేత చర్యలకు దిగుతోందని మండిపడ్డారు. కేవలం ఆరోపణల వల్ల రాష్ట్రంలో వందలాది పేదలు నిరాశ్రయులయ్యారని చెప్పారు.
పూర్తిగా చదవండి..మట్టి ఇళ్లను కూల్చి వేసి అది మీ బలంగా భావిస్తున్నారా…. ఖట్టర్ సర్కార్ పై ఒవైసీ ఫైర్….!
హర్యానాలో బీజేపీ ప్రభుత్వం చేపట్టిన కూల్చివేత చర్యలపై ఏఐఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో నిజమైన క్రిమినల్స్ స్వేచ్ఛగా తిరుగుతున్నారని చెప్పారు. కానీ ప్రభుత్వం మాత్రం పేద ముస్లింల నివాసాలపై కూల్చి వేత చర్యలకు దిగుతోందని మండిపడ్డారు

Translate this News:











