విపక్ష పార్టీలు ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్ సభలో ఈ రోజు చర్చ మొదలైంది. మణిపూర్ హింసాకాండ అంశంలో కేంద్రాన్ని లోక్ సభలో విపక్ష పార్టీలు తూర్పార పట్టాయి. మణిపూర్ అంశంపై మోడీ మౌన వ్రతం పాటిస్తున్నారని ఫైర్ అయ్యాయి. ఆయన మౌనాన్ని వీడాలనే ఉద్దేశంతోనే తాము ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టామని విపక్ష ఇండియా కూటమి సభ్యులు వెల్లడించారు. భావించారు.
పూర్తిగా చదవండి..లోక్సభలో అవిశ్వాస యుద్ధం..
నిశికాంత్ స్పీచ్పై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. రాహుల్పై నిన్న దూబే అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్కు చైనా నుంచి డబ్బు వచ్చిందన్న దూబే వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడుతోంది. ఆ మాటల్ని ప్రసంగం నుంచి స్పీకర్ తొలగించారు. కానీ తొలగించిన దూబే స్పీచ్ను లోక్సభ వెబ్సైట్లో అప్లోడ్ చేయడంపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది.

Translate this News:















