సికింద్రాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్మాత, స్థిరాస్తి వ్యాపారి అంజిరెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. అంజిరెడ్డిని రవి కాట్రగడ్డ చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించినట్లుపోలీసులు గుర్తించారు. ఈ ఘటన గత నెల 29న జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిదింతుడు రవి కాట్రగడ్డను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అంజిరెడ్డి ఆస్తుల కోసమే హత్య జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. సికింద్రాబాద్లోని గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో స్థిరాస్తి వ్యాపారి అంజిరెడ్డి దారుణ హత్య కేసులో అనేక మలుపులు చోటు చేసుకున్నాయి. అంజిరెడ్డిని హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడునిందితుడు. అంజిరెడ్డి ఆస్తిని కాజేసేందుకే పక్కా ప్రణాళిక ప్రకారం కుట్ర చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. బిహారీ గ్యాంగ్కు సుపారీ ఇచ్చి రావి అనే వ్యక్తి ఈ హత్య చేయించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
పూర్తిగా చదవండి..Anjireddy case: అంజిరెడ్డి కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్… అందుకే చంపేశారా..?
సికింద్రాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్మాత, స్థిరాస్తి వ్యాపారి అంజిరెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. అంజిరెడ్డిని రవి అనే వ్యక్తి ఆస్తి దక్కించుకోవడం కోసం చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ ఘటన గత నెల 29న జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిదింతుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.

Translate this News:











