ఇన్ని రోజులు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కులగణన ప్రధానమైన అంశమని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ అన్నారు. 1931 తర్వాత జరిగిన జనగణనలో కులగణన జరగలేదన్నారు. అనేక మంది విప్లవకారులు సాధించలేనిది సీఎం జగన్ మోహన్ రెడ్డి ఒక్క సంతకంతో సాధించి చూపించారన్నారు. అనేక కుల సంఘాలు తమ వాణిని వినిపించేందుకు గత కొన్నేళ్లుగా ప్రయత్నించాయని ఆయన గుర్తు చేశారు. అర్హత ఉంటే చాలు వారు ఎక్కడున్నా వెతికి పట్టుకొని మరీ పథకాలు ఇస్తామని సీఎం జగన్ నిరూపించారన్నారు.
పూర్తిగా చదవండి..Minister Venu: విప్లవ కారులు చేయలేని పని సీఎం చేశారు
ఇన్ని రోజులు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కులగణన ప్రధానమైన అంశమని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ అన్నారు. 1931 తర్వాత జరిగిన జనగణనలో కులగణన జరగలేదన్నారు. అనేక మంది విప్లవకారులు సాధించలేనిది సీఎం జగన్ మోహన్ రెడ్డి ఒక్క సంతకంతో సాధించి చూపించారన్నారు.

Translate this News:











