Jayaprakash Narayana : లోక్ సత్తా పార్టీ (Lok Satta Party) వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ మరి కొద్ది రోజుల్లో వైసీపీలో చేరతారనే మాటలు జోరుగా వినిపిస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం విజయవాడలో జరిగిన ఆప్కాబ్ వజ్రోత్సవ వేడుకల్లో జగన్ (YS Jagan) తో కలిసి జేపీ వేదిక పంచుకున్నారు. జగన్ జేపీ పక్కనే కూర్చుని, ఇద్దరు నవ్వుకుంటూ మాట్లాడుకోవడం మీడియా దృష్టిని ఆకర్షించింది.
పూర్తిగా చదవండి..వైసీపీలోకి జేపీ..క్లారిటీ ఇచ్చిన లోక్సత్తా ఏపీ అధ్యక్షుడు!
లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ మరి కొద్ది రోజుల్లో వైసీపీలో చేరతారనే మాటలు జోరుగా వినిపిస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం విజయవాడలో జరిగిన ఆప్కాబ్ వజ్రోత్సవ వేడుకల్లో జగన్ తో కలిసి జేపీ వేదిక పంచుకున్నారు.

Translate this News:











