Pawan kalyan Varahi yatra starts: పవన్(pawan) మూడో గేర్ వేయనున్నారు. ఇవాళ (ఆగస్టు 10) విశాఖలో జనసేన అధినేత(Janasena chief) మూడో దశ వారాహి యాత్రకి శ్రీకారం చుట్టనున్నారు. రెండో దశ వారాహి యాత్ర(varahi yatra)లో వాలంటీర్ల టార్గెట్గా విమర్శలు గుప్పించిన పవన్.. ఈసారి ఏ స్ట్రాటజీతో రానున్నరన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సారి పవన్ స్పీచ్లపై అందరిచూపు నెలకొంది. అటు రాజకీయపరంగానే కాకుండా.. ఇటు ఉద్యోగులను సైతం తన ప్రసంగాల్లో ప్రస్తావిస్తుండడం ద్వారా పవన్కి అన్ని వర్గాల నుంచి అటెన్షన్ వస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.
పూర్తిగా చదవండి..Varahi yatra: పవన్ మూడో దశ వారాహి యాత్రపై సర్వత్రా ఉత్కంఠ.. ఆంక్షలతో టెన్షన్!
పవన్ కల్యాణ్ మూడో దశ వారాహి యాత్ర ఇవాళ(ఆగస్టు 10) విశాఖ నుంచి ప్రారంభమవనుండగా.. సాయంత్రం 5గంటలకు జగదంబా సెంటర్లో జనసేన నిర్వహించనున్న సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరోవైపు సభకు పోలీసులు అనుమతి ఇచ్చినా కొన్ని కండీషన్స్ పెట్టారు. ఎలాంటి ర్యాలీలు నిర్వహించకూడదని, పవన్ ని ఎయిర్పోర్ట్ నుంచి ర్యాలీగా రావొద్దని పోలీసులు సూచించారు. ఇక గత దశ వారాహి యాత్రలో వాలంటీర్లను టార్గెట్ చేసిన పవన్.. ఈసారి ఏ స్ట్రాటజీతో రానున్నారన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Translate this News:











