ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో పెద్ద షాక్ తగిలింది. ఏపీ ప్రభుత్వం టీటీడీ ట్రస్ట్ బోర్డ్ సభ్యులుగా నియమించిన కొందరి నియామకం పై సవాల్ చేస్తూ విజయవాడకు చెందిన మాజీ రైల్వే ఉద్యోగి ఒకరు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీని గురించి ఏపీ హైకోర్టు బుధవారం విచారణ జరిపింది.
పూర్తిగా చదవండి..జగన్ ప్రభుత్వానికి షాక్..టీటీడీ ట్రస్ట్ సభ్యులకు హైకోర్టు నోటీసులు!
టీటీడీ ట్రస్ట్ బోర్డ్ సభ్యులుగా ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, దేశాయ్ నికేతన్, శరత్ చంద్రారెడ్డి లను ఏపీ ప్రభుత్వం నియమించింది. వీరి నియామకం గురించి సవాలు చేస్తూ మాజీ రైల్వే ఉద్యోగి చింతా వెంకటేశ్వర్లు ఏపీ హైకోర్టులో పిల్ వేశారు.

Translate this News:











