పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధురమైన ఘట్టం. అయుతే వివాహం అనంతంరం.. కొన్ని జంటలు కలకాలం కలసి ఉంటాయి. మరికొన్ని జంటలు పలు కారణాల వల్ల విడిపోతాయి. అయితే ఈ మధ్యకాలంలో.. ప్రముఖ సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలు కూడా తమ భాగస్వాములతో విడుపోతున్న సంఘటనలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు తాజాగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తన భాగస్వామి ఆండ్రియా గియాంబ్రునోతో విడిపోతున్నారు. పదేళ్ల తమ బంధం ముగిసిపోయిందంటూ సోషల్ మీడియా వేదికగా ఆమె ఈ ప్రకటన చేసింది. అయితే ఆమె ఈ నిర్ణయం తీసుకోవడానికి కూడా ఓ బలమైన కారణం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల గియాంబ్రునో చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల వళ్లే వారి బంధానికి ముగింపు పడినట్లు సమాచారం.
పూర్తిగా చదవండి..Italy: విడిపోతున్న ఇటలీ ప్రధాని జంట.. కారణం అదేనటా..
ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తన భాగస్వామి ఆండ్రియా గియాంబ్రునోతో విడిపోతున్నారు. పదేళ్ల తమ బంధం ముగిసిపోయిందంటూ సోషల్ మీడియా వేదికగా ఆమె ఈ ప్రకటన చేసింది. అయితే ఆమె ఈ నిర్ణయం తీసుకోవడానికి కూడా ఓ బలమైన కారణం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల గియాంబ్రునో చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల వళ్లే వారి బంధానికి ముగింపు పడినట్లు సమాచారం. తన భాగస్వామి ప్రవర్తనతో తనపై ఒక అంచనాకు రాకూడదని.. అలాగే ఆయన ప్రవర్తనపై భవిష్యత్తులో తాను ఎలాంటి సమాధానాలు ఇవ్వనని ఇటలీ ప్రధాని జార్జియా ఇప్పటికే స్పష్టం చేశారు.

Translate this News:











