మాజీ మంత్రి నారాయణ(Narayana)కు సీఐడీ జారీ చేసిన 41a నోటీసుపై హైకోర్టు(High court)లో విచారణ జరుపుతోంది. మరోసారి నారాయణకు నోటీస్ ఇచ్చి విచారించాలని కోర్టు ఆదేశించింది. నారాయణ ఇంటి వద్ద విచారించాలని చెప్పింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) కేసులో మాజీ మంత్రి నారాయణకు ఏపీ సీఐడీ జారీ చేసిన నోటీసులపై విచారణను నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇవాళ్టికి వాయిదా వేసింది. సీఐడీ విచారణపై తన ఆరోగ్య కారణాలను పరిగణనలోకి తీసుకోవాలని నారాయణ కోరారు. అయితే దీనిపై విచారించిన కోర్టు ఆయనకు మరోసారి నోటిసులు ఇవ్వాలని కోర్టు చెప్పింది. ఇక ఐఆర్ఆర్ కేసులో నారాయణ అల్లుడు పునీత్ కు సీఐడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. సీఐడీ ఇచ్చిన నోటీసులను డిస్మిస్ చేయాలని పునీత్ పిటిషన్ దాఖలు చేశారు.
పూర్తిగా చదవండి..Narayana: ఏపీ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు.. మాజీ మంత్రి నారాయణ విచారణపై హైకోర్టు కీలక ఆదేశాలు!
మాజీ మంత్రి నారాయణ(Narayana)కు సీఐడీ జారీ చేసిన 41a నోటీసుపై హైకోర్టు(High court)లో విచారణ జరుపుతోంది. మరోసారి నారాయణకు నోటీస్ ఇచ్చి విచారించాలని కోర్టు ఆదేశించింది. నారాయణ ఇంటి వద్ద విచారించాలని చెప్పింది. ఇక ఐఆర్ఆర్ కేసులో నారాయణ అల్లుడు పునీత్ కు సీఐడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. సీఐడీ ఇచ్చిన నోటీసులను డిస్మిస్ చేయాలని పునీత్ పిటిషన్ దాఖలు చేశారు.

Translate this News:











