శ్రీశైలంలో ఏసీబీ అధికారుల తనిఖీలు
ఇంజనీరింగ్ పనుల్లో అవకతవకలు జరిగాయని శ్రీశైలంలో ఏసీబీ అధికారుల తనిఖీలు చేపట్టారు. అయితే అవకతవకలు భారీగా జరిగాయని ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు రావటంతో సోదాల నిర్వహిస్తున్నారు. ఆలయ మాడ విధులతో పాటు ఔటర్ రింగ్ రోడ్డు, పుష్కరిణి తదితర పనులను మరో రెండు రోజుల పాటు పరిశీలించనున్నారు ఏసీబీ అధికారులు.












