కాంగ్రెస్ పార్టీ బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తోందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్ల ఇంద్రసేనారెడ్డి అన్నారు. హైదరాబాద్ నాంపల్లి పార్టీ అఫీస్లో మీడియాతో మాట్లాడారు. టీపీసీసీ నేతలు పరేడ్ గ్రౌండ్లో సీబ్ల్యూసీ సమావేశం నిర్వహించుకోవడం కోసం కేంద్రాన్ని కోరినట్లు, దానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు పరేడ్ గ్రౌండ్ కోసం రాసిన లెటర్ను బయట పెట్టాలని ఆయన సవాల్ చేశారు. కాంగ్రెస్ పార్టీ పరేడ్ గ్రౌండ్ అనుమతి కోసం లేఖ రాయలేదన్నారు. టీపీసీసీ అధ్యక్షుడిపై ఇంద్రసేనా రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ఓ పెద్ద దొంగ అన్నారు.
పూర్తిగా చదవండి..Indrasena Reddy: కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలు చేస్తోంది.. ఇంద్రసేనారెడ్డి ఘాటు వ్యాఖ్యలు
కాంగ్రెస్ పార్టీ బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తోందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్ల ఇంద్రసేనారెడ్డి అన్నారు. కాంగ్రెస్ నేతలు పరేడ్ గ్రౌండ్లో సీబ్ల్యూసీ సమావేశం నిర్వహించుకోవడం కోసం కేంద్రాన్ని కోరినట్లు, దానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Translate this News:











