దుర్గగుడి పాలకమండలి సమావేశాన్ని ఈ రోజు నిర్వహించారు. సమావేశంలో పలు కీలక తీర్మానాలకు పాలక మండలి ఆమోదం తెలిపింది. శివాలయాన్ని త్వరితగతిన భక్తులకు అందుబాటులోకి తీసుకు రావాలని నిర్ణయించినట్టు దుర్గ గుడి పాలక మండలి చైర్మన్ కర్నాటి రాంబాబు వెల్లడించారు. శివాలయంలో రూ.40 లక్షల అంచనాతో నవగ్రహ మండపం ఏర్పాటు చేస్తామన్నారు.
పూర్తిగా చదవండి..టీటీడీ మాదిరిగా దుర్గు గుడికి ఎస్టీఎంబీసీ ఛానల్… పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు…!
దుర్గగుడి పాలకమండలి సమావేశాన్ని ఈ రోజు నిర్వహించారు. సమావేశంలో పలు కీలక తీర్మానాలకు పాలక మండలి ఆమోదం తెలిపింది. శివాలయాన్ని త్వరితగతిన భక్తులకు అందుబాటులోకి తీసుకు రావాలని నిర్ణయించినట్టు దుర్గ గుడి పాలక మండలి చైర్మన్ కర్నాటి రాంబాబు వెల్లడించారు. శివాలయంలో రూ.40 లక్షల అంచనాతో నవగ్రహ మండపం ఏర్పాటు చేస్తామన్నారు.

Translate this News:











