హమాస్ జరిపిన మెరుపు దాడులకు ప్రతికారంగా గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఇప్పటికే ఈ దాడుల్లో వేలాది మంది సామన్య ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు పలు దేశాలు కూడా సామన్య ప్రజలు మృతి చెందడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ స్పిందించింది. గాజాలో ప్రజలు ప్రాణాలు కోల్పోకుండా ఉండాలంటే, ప్రశాంతంగా జీవించాలంటే, హమాస్ ఉగ్రవాదులు ఎక్కడెక్కడ ఉన్నారో కచ్చితమైన సమాచారాన్ని తమకు చెప్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. అంతేకాదు ఉగ్రవాదుల ఉనికిని చెప్పిన వారి వివరాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటకు చెప్పమని హామీ ఇచ్చింది. ఈ మేరకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఎక్స్లో పోస్టు చేసింది. అలాగే ఉగ్రవాదుల కదలికల గురించి చెప్పిన వారికి ప్రైజ్ మనీ కూడా అందిస్తామని తెలిపింది.
పూర్తిగా చదవండి..Israel-Hamas war: మీరు ప్రశాంతంగా జీవించాలనుకుంటే ఉగ్రవాదుల వివరాలు చెప్పండి.. గాజా ప్రజలకు ఇజ్రాయెల్ ఆఫర్..
గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న భీకర ప్రతిదాడిలో సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. గాజాలో ప్రజలు ప్రాణాలు కోల్పోకుండా, ప్రశాంతంగా ఉండాలంటే హమాస్ ఉగ్రవాదుల ఆచూకి వివరాలు తమతో పంచుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఉగ్రవాదుల ఉనికిని చెప్పిన వారి వివరాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటకు చెప్పమని హామీ ఇచ్చింది. అలాగే సమాచారం చెప్పిన వారికి ప్రైజ్మనీని కూడా అందిస్తామని తెలిపింది.

Translate this News:











