రాజధాని నగరం ఢిల్లీలో(Delhi) భారీ దోపిడీ జరిగింది. జంగ్పురా ఏరియా..భోగల్ ప్రాంతంలో ఉమ్రావ్ సింగ్ (umarv Singh) అనే నగల షాపులో భారీ దోపిడీ(Huge Robbery) చోటు చేసుకుంది. బంగారం షాపునకు కన్నం వేసిన దొంగలు సుమారు 25 కోట్ల విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలను ఎత్తుకుపోయారు. నగరంలో ఎక్కువ భద్రతా ఉండే ప్రదేవంలోనే ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు.
పూర్తిగా చదవండి..Delhi Gold Shop Robbery: జ్యూవెలరీ షాపులో చోరీ.. రూ. 25 కోట్ల బంగారం హాంఫట్!
రాజధాని నగరం ఢిల్లీలో(Delhi) భారీ దోపిడీ జరిగింది. జంగ్పురా ఏరియా..భోగల్ ప్రాంతంలో ఉమ్రావ్ సింగ్ (umarv Singh) అనే నగల షాపులో భారీ దోపిడీ(Huge Robbery) చోటు చేసుకుంది. బంగారం షాపునకు కన్నం వేసిన దొంగలు సుమారు 25 కోట్ల విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలను ఎత్తుకుపోయారు

Translate this News:











