Joe Biden: జీ20 సమ్మిట్ కోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్న ఆయనకు పలువురు కేంద్రమంత్రులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బైడెన్ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన సాంస్కృతికి కార్యక్రమాలను కాసేపు ఆసక్తిగా తిలకించారు. అనంతరం ఆయన బస చేయనున్న హాటల్ మౌర్య షెర్టాన్కు తన బీస్ట్ కారులో బయలుదేరారు. అనంతరం ప్రధాని మోదీ నివాసంలో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొననున్నారు. బైడెన్ రాకతో ఢిల్లీ పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. బైడెన్ ఇదే తొలిసారి భారత్కు రావడం.
పూర్తిగా చదవండి..Joe Biden: ఢిల్లీ చేరుకున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
జీ20 సమ్మిట్ కోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్న ఆయనకు పలువురు కేంద్రమంత్రులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బైడెన్ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన సాంస్కృతికి కార్యక్రమాలను కాసేపు ఆసక్తిగా తిలకించారు.

Translate this News:











