ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను టేకోవర్ చేసిన దగ్గర నుంచీ దానిని మారుస్తూనే ఉన్నారు. ట్విట్టర్ పేరును ఎక్స్ గా మార్చడం, లోగోను సౌతం మార్చడం లాంటి పెద్ద మార్పులే చేశారు. ఇప్పుడు తాజాగా మరో కొత్త మార్పుకు శ్రీకారం చుడుతున్నారు ఎలాన్ మస్క్. ఎక్స్ ద్వారా ఆదాయం సంపాదించుకోవడానికి కొత్త ప్లాన్ వేశారు. దీని ప్రకారం ఇక మీదట ఎక్స్ వాడాలంటే ప్రతీ యూజర్ కొంత డబ్బులు చెల్లించాల్సిందేనని చెప్పారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో చర్చల సందర్భంలో ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపారు.
పూర్తిగా చదవండి..ఎక్స్(ట్విట్టర్) ఇక మీదట పెయిడ్ సర్వీస్-ఎలాన్ మస్క్
ఎక్స్ (ట్విట్టర్) ను వినియోగించాలంటే ఇక మీదట డబ్బులు చెల్లించాల్సిందే అంటున్నారు సీఈవో ఎలాన్ మస్క్. త్వరలోనే దానిని పెయిడ్ సర్వీస్ గా చేస్తామని ఆయనే స్వయంగా చెప్పారు.

Translate this News:











