Telangana Elections: తెలంగాణలో యథా ప్రకారమే ఎన్నికలు జరగనున్నట్లు పూర్తి స్పష్టత వచ్చేసింది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో జమిలీ ఎన్నికల బిల్లు అంశం తెరపైకి రాకపోవడంతో ఇక అన్ని రాష్ట్రాల్లో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరగనున్నాయని తేలిపోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని.. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నామని క్లారిటీ ఇచ్చేశారు. ఈ క్రమంలోనే అక్టోబర్ 3,4,5 తేదీల్లో కేంద్ర ఎన్నికల బృందం రాష్ట్రంలో పర్యటిస్తుందని పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..Telangana Elections: తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు: సీఈవో
తెలంగాణలో యథా ప్రకారమే ఎన్నికలు జరగనున్నట్లు పూర్తి స్పష్టత వచ్చేసింది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో జమిలీ ఎన్నికల బిల్లు అంశం తెరపైకి రాకపోవడంతో ఇక అన్ని రాష్ట్రాల్లో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరగనున్నాయని తేలిపోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ కీలక ప్రకటన చేశారు.

Translate this News:











