Dussehra Holidays: జేఎన్టీయూ కాలేజ్, హైదరాబాద్(JNTU college of engineering,Hyderabad ) ఆఫ్ ఇంజినీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్. దసరా సెలవుల(Dussehra holidays) షెడ్యూలులో మార్పులు చేస్తూ ప్రిన్సిపాల్ విజయకుమార్ రెడ్డి శుక్రవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. దసరా సెలవులను మరొకరోజు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 22 నుంచి 24 వరకు సెలవులు ఇవ్వగా.. 25న కూడా సెలవుగా ప్రకటించారు. దూరప్రాంతాలకు వెళ్లే వారికి తిరిగి రెండు రోజుల్లో రావాలంటే ఇబ్బంది కలుగుతుందని విద్యార్ధుల కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..విద్యార్థులకు గుడ్ న్యూస్..దసరా సెలవులు పొడిగింపు.!
జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, హైదరాబాద్ విద్యార్థులకు గుడ్ న్యూస్. దసరా సెలవులను మరొకరోజు పొడిగిస్తూ ప్రిన్సిపాల్ విజయకుమార్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 22 నుంచి 24 వరకు సెలవులు ఇవ్వగా.. 25న కూడా సెలవుగా ప్రకటించారు. దూరప్రాంతాలకు వెళ్లాల్సిన విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందంటూ రిక్వెస్టులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

Translate this News:











