Virat Kohli: టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ(Cricketer Virat Kohli) ఫ్యామిలీ ఎమర్జెన్సీ అంటూ విరాట్ కోహ్లి గువాహటి నుంచి నేరుగా ముంబై వెళ్లిపోయాడు. ప్రపంచకప్ కోసం టీమిండియా సన్నద్ధమవుతున్న సమయంలో.. అతడు వామప్ మ్యాచ్ ఆడతాడా లేదా అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రపంచకప్ కోసం సన్నద్ధమవుతున్న టీమిండియా తన రెండోవామప్ మ్యాచ్ కోసం తిరువనంతపురం చేరుకుంది. అయితే, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టుతోపాటు అక్కడికి వెళ్లకుండా ముంబై వెళ్లినట్టు వార్తలు రావడంతో ఏం జరిగిందన్న ఊహాగానాలు మొదలయ్యాయి. కోహ్లీ భార్య అనుష్కశర్మ రెండోసారి తల్లికాబోతున్నట్టు వార్తలు రావడం.. అదే సమయంలో కోహ్లీ ముంబై వెళ్లడంతో శుభవార్త చెప్పేందుకే కోహ్లీ ముంబై వెళ్లినట్టు అభిమానులు సోషల్ మీడియా ద్వారా చర్చించుకుంటున్నారు.
పూర్తిగా చదవండి..ఫ్యామిలీ ఎమర్జెన్సీ అంటూ ముంబై వెళ్లిన టీమిండియా స్టార్ ప్లేయర్..అందుకేనా..?
ఫ్యామిలీ ఎమర్జెన్సీ అంటూ విరాట్ కోహ్లి గువాహటి నుంచి నేరుగా ముంబై వెళ్లిపోయాడు. ప్రపంచకప్ కోసం టీమిండియా సన్నద్ధమవుతున్న సమయంలో.. అతడు వామప్ మ్యాచ్ ఆడతాడా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది.

Translate this News:













