టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దీక్షకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్కు పోయేకాలం దగ్గర పడిందని, అందుకే అక్రమ అరెస్ట్లు చేయిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎక్కడైనా సాక్ష్యాలు లభించిన తర్వాత అరెస్ట్ చేస్తారు కానీ.. జగన్ మాత్రం చంద్రబాబును అరెస్ట్ చేసి సాక్ష్యాల కోసం వెతుకుతున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ ప్రమేయంతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారని రామకృష్ణ మండిపడ్డారు. చంద్రబాబు అరెస్ట్ అయి 20 రోజులు దాటిందన్న ఆయన.. కేంద్ర ప్రభుత్వం మాత్రం చంద్రబాబు అరెస్ట్పై ఎందుకు స్పందించడం లేదని రామకృష్ణ ప్రశ్నించారు.
పూర్తిగా చదవండి..CPI Ramakrishna: జగన్కు పోయే కాలం దగ్గరపడింది
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దీక్షకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్కు పోయేకాలం దగ్గర పడిందని, అందుకే అక్రమ అరెస్ట్లు చేయిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Translate this News:











