చేవెళ్లలో జరిగిన కాంగ్రెస్ ప్రజాగర్జన సభలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించారు. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వేదికపై దివంగత ప్రజానాయకుడు గద్దర్ చిత్రపటానికి ఖర్గే, రేవంత్, భట్టి, తదితరులు నివాళులు అర్పించారు. అనంతరం ఖర్గే సమక్షంలో ఆర్మూర్ నేతలు గోర్త రాజేందర్, వినయ్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు కోట శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతకుముందు ప్రజాగర్జన సభకు హాజరయ్యేందుకు హైదరాబాద్ చేరుకున్న మల్లికార్జున ఖర్గేకు శంషాబాద్ విమానాశ్రయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సాదర స్వాగతం పలికారు.
పూర్తిగా చదవండి..Congress Prajagarjana: ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించిన తెలంగాణ కాంగ్రెస్
చేవెళ్లలో జరిగిన కాంగ్రెస్ ప్రజాగర్జన సభలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించారు. ఎస్సీల చిరకాల డిమాండ్ ఏ,బి, సి,డి వర్గీకరణ అమలుకై కృషి చేస్తామని తెలిపారు. వేదికపై దివంగత ప్రజానాయకుడు గద్దర్ చిత్రపటానికి ఖర్గే, రేవంత్, భట్టి, తదితరులు నివాళులు అర్పించారు.

Translate this News:











