Palamuru Rangareddy Lift Irrigation Project: తెలంగాణ ఫ్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఒకటైన పాలమూరు-రంగారెడ్డి ఈరోజు ప్రారంభం కానుంది. సీఎం కేసీఆర్ ఈ ఉదయం 11 గంటలకు రోడ్డు మార్గం ద్వారా నాగర్ కర్నూలు వెళ్లనున్న సీఎం.. మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు నార్లాపూర్ రిజర్వాయర్ సమీపంలోని కంట్రోల్ రూమ్ చేరుకుంటారు. మధ్యాహ్నం మూడున్నర గంటకు ప్రాజెక్టు స్విచ్ ఆన్ చేస్తారు.దీనిని కేసీఆర్ జాతికి అంకితం చేయనున్నట్లు ప్రకటించనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా నీటి పారుదల శాఖ అధికారులు, పోలీసులు, రెవెన్యూ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. కొల్భాపూర్ పట్టణం మొత్తం గులాబీ మయం అయిపోయింది. వారం రోజులగా ముఖ్యమంత్రి సభ కోసం ఉన్నతాధికారులు ఇక్కడ ఏర్పాట్లను చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..Palamuru Rangareddy : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ఈరోజు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు పూజా కార్యక్రమాల తర్వాత ఒక ప్రాజెక్టులో మోటారును స్విచ్ఆన్ చేసి ప్రాజెక్టును స్టార్ట్ చేస్తారు.

Translate this News:











