ఈనెల 30న ఆసిఫాబాద్ జిల్లాకు సీఎం కేసీఆర్
గరిజనులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ నెల 30 నుంచి గిరిజనులకు పోడు భూముల పట్టాలను పంపిణీ చేయాలని నిర్ణయించారు. పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఆసిఫాబాద్ జిల్లాకేంద్రంలో జరిగే కార్యక్రమంలో పాల్గొని, పంపిణీకి సీఎం శ్రీకారం చుట్టనున్నారు.












