వైసీపీ ప్రభుత్వంపై జనసేన పీఏసీ ఛైర్మన్ నాదేండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన GER సర్వేను ఎందుకు బయట పెట్టడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ సహకారంతో చేపట్టిన ఈ సర్వేలో దారుణమైన విషయాలు బయట పడ్డాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఐదు నుంచి 18 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న విద్యార్థుల్లో సుమారు 62,754 మంది మరణించినట్లు గణాంకాలు చెబుతున్నాయని ఆయన తెలిపారు. ఇందులో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 10,545 మంది విద్యార్థులు మరణించడగా.. అనంతపురంలో 4165, గుంటూరు జిల్లాలో 6422 మంది విద్యార్థులు మరణించినట్లు జనసేన నేత స్పష్టం చేశారు.
పూర్తిగా చదవండి..Nadendla Manohar: సీఎం జగన్ GER సర్వే ఫలితాలను బయట పెట్టాలి
వైసీపీ ప్రభుత్వంపై జనసేన పీఏసీ ఛైర్మన్ నాదేండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన GER సర్వేను ఎందుకు బయట పెట్టడం లేదని ఆయన ప్రశ్నించారు.

Translate this News:











