రైతులకు నాణ్యమైన విద్యుత్ను అందచేయా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM YS JaganMohan Reddy) లక్ష్యమన్నారు ఏపీఎస్పీడీసీఎల్ (APSPDCL) సీఎండీ సంతోష్ రావు. రైతులు విద్యుత్ కోసం ఎటువంటి ఇబ్బంది పడకుండా చూడాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారని ఆయన తెలిపారు. తిరుపతి జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. అగ్రికల్చర్ సర్వీస్లో ఒక సర్వీస్కు లక్ష యాభై వేల రూపాయల వరకు ఖర్చు అవుతుందని వెల్లడించారు. అయినా వెనుకాడకుండా రైతుల కోసం ఖర్చు చేస్తున్నామన్నారు.స్పెషల్ మెయింటెయినెన్స్ కింద ట్రాన్స్ ఫార్మర్లను మరమ్మతులు చేసి 24 గంటల విద్యుత్ అంది చేస్తున్నామన్నారు. గ్రామాలకు కూడా 3 ఫేజ్ సప్లై ఇవ్వాలన్నది ఆలోచన వైసీపీ ప్రభుత్వానికి ఉందన్నారు.
పూర్తిగా చదవండి..APSPDCL: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్.. ఇకపై 24 గంటల పాటు
రైతులకు నాణ్యమైన విద్యుత్ను అందచేయా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమన్నారు ఏపీఎస్పీడీసీఎల్ (APSPDCL) సీఎండీ సంతోష్ రావు. రైతులు విద్యుత్ కోసం ఎటువంటి ఇబ్బంది పడకుండా చూడాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారని ఆయన వెల్లడించారు.

Translate this News:











