Thummala vs Sharmila: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు హాట్ హాట్గా సాగుతున్నాయి. ముఖ్యంగా టీకాంగ్రెస్లో టికెట్లు కోసం తీవ్ర పోటీ నెలకొంది. 119 నియోజకవర్గాలకు పోటీ కోసం 1000కు పైగా దరఖాస్తులు వచ్చాయి. మరోవైపు వైసీటీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరడం ఖాయమైపోయింది. ఇటీవల ఢిల్లీలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో భేటీ అనంతరం తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం లాంఛనమైంది. ఈ క్రమంలో ఖమ్మం జిల్లాలోని పాలేరు స్థానం కీలకంగా మారింది. ఇది వరకే పాలేరు నుంచి పోటీ చేస్తానని ఆమె ప్రకటించిన సంగతి తెలిసిందే.
పూర్తిగా చదవండి..T Congress: షర్మిల వర్సెస్ తుమ్మల.. పాలేరు బరిలో ఎవరు?
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు హాట్ హాట్గా సాగుతున్నాయి. ముఖ్యంగా టీకాంగ్రెస్లో టికెట్లు కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఈ క్రమంలో ఖమ్మం జిల్లాలోని పాలేరు స్థానం కీలకంగా మారింది. ఈ స్థానం కోసం షర్మిలతో పాటు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పోటీపడుతున్నారు.

Translate this News:











